విద్యార్థులకు పొద్దుగాల పూట పస్తులకు ఇక కాలం చెల్లనున్నది. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంలో అమలుకానున్న ముఖ్యమంత్రి అల్పాహార పథకంతో పాఠశాలల్లోని విద్యార్థులకు నిత్యం ఉదయం అల్పాహారం అందనున్నది.
జిల్లాలో సక్సెస్ఫుల్గా సాగుతున్న కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం ఇప్పటివరకు 8,70,507 మందికి పరీక్షలు .. 1,06,248 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేత అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత కంటి �
మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగుతోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 3,85,484 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 1,93, 124 మంది కాగా, మహిళలు 2,02,370 మంది ఉన్నారు. ఇందులో 36 వేల మందికి కంటి �
అంధత్వ నివారణకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నదని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో పోలీస్ సిబ్బందికి కంటి వెలుగు కార్యక్రమాన్
నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కంటివెలుగు కార్యక్రమం అంచనాలకు అనుగుణంగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కనీసం కోటిన్నర మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని యంత్రాంగం టార