రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 18న ప్రారంభం కానున్న కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కంటివెలుగు రాష్ట్ర ప్రోగ్రాం అధికారి, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ పుష్ప అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో సర్కార్ వైద్యం ప్రజల ముంగిటకు చేరింది. జిల్లాలో పేదలకు ప్రభుత్వం కా ర్పొరేట్ వైద్యం అందిస్తున్నది.
నివారించదగిన అంధత్వ రహిత తెలంగాణ’ లక్ష్యంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు అమలుచేస్తున్న రెండో విడత కంటివెలుగు విజయవంతానికి సర్వం సిద్ధం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించార�
వర్షాకాలంలో కంటివ్యాధులు ఎక్కువే. గాలిలోని విష క్రిములు తేమలో మరింత రెచ్చిపోతాయి. కాబట్టి, ఏ చిన్న సమస్య వచ్చినా నేత్ర వైద్యుడ్ని సంప్రదించాలి. కొన్నిసార్లు కళ్లు ఎర్రగా వాచి, నొప్పితో పాటు దురద కూడా ఇబ్�