జూలైలో 50 శాతం వృద్ధి న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశీయ ఎగుమతులు మళ్లీ గాడిలో పడ్డాయి. గత నెలలో ఏకంగా 50 శాతం వృద్ధిని సాధించాయి. పెట్రోలియం, ఇంజనీరింగ్, జెమ్స్ అండ్ ఆభరణాల విభాగాలు ఆశాజనక పనితీరు కనబర్చడంతో ఎగుమ
న్యూఢిల్లీ : ఈ ఏడాది జూన్ త్రైమాసంలో రికార్డు స్ధాయిలో దేశ ఎగుమతులు 9500 కోట్ల డాలర్లకు ఎగబాకాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం వెల్లడించారు. ఇంజనీరింగ్, రైస్, మెరైన్
ఢిల్లీ ,జూన్ 8: దేశంలో వేరుశనగ ఎగుమతుల్లో గుజరాత్ అగ్రస్థానంలో ఉన్నది. రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఖర�
ఢిల్లీ,జూన్ 8: తూర్పు ప్రాంతం నుంచి వేరుశనగ ఎగుమతిని పెంచే అవకాశాలకు ఊతమిస్తూ, పశ్చిమ బంగాల్ నుంచి నేపాల్కు 24 మెట్రిక్ టన్నుల వేరుశనగను ఎగుమతి చేశారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా రైతుల నుంచి సేకరించిన పంటన�
మే నెలలో 67 శాతం వృద్ధి న్యూఢిల్లీ, జూన్ 2: గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరిచిన ఎగుమతులు మళ్లీ ఊపందుకున్నాయి. విదేశాల్లో దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ నెలకొనడంతో గత నెలలో ఏకంగా 67 శాతం వృద్ధిని సాధించ�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ మెడికల్ ఆక్సిజన్ ను భారత్ ఎగుమతి చేస్తోందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అధికారులు పేర్కొన్నారు. ఓవైపు దేశంలో కరోనా కేస�
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ పరిస్థితులను దీటుగా ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆరోపించారు. వ్యాక్సిన్ల ఎగుమతితో దేశంలో కొరతను సృష్టించారని కేంద్ర సర్కార్పై వి�
న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచ దేశాలకు అవసరమైన యంత్రాలు, పారిశ్రామిక విడి భాగాలన్నీ చైనా నుంచే సరఫరా అవుతాయి.. ప్రత్యేకించి ఫార్మా, మొబైల్స్, ఆటోమొబైల్స్ రంగాల్లో వాడే విడి భాగాలు, ముడి సరుక�