ఇంద్ర నూయి.. పెప్సికో మాజీ సీయీవో. తనకు మహిళల సమస్యల పట్ల లోతైన అవగాహన ఉంది. భారతీయ విలువలను అపారంగా గౌరవిస్తారు. ఆధునిక స్త్రీ ఎదుర్కొంటున్న సవాళ్లకు సనాతన సంప్రదాయంలోనే పరిష్కారం ఉందని చెబుతారు.
ఆయిల్పామ్ మొక్కలకు తొలి దశలో వచ్చే పూల గుత్తులను తొలిగించుకోవాలని సిద్ద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ సూచించారు. గురువారం మర్కూక్లో రైతు జీవన్రెడ్డి ఆయిల్పామ్ తోటను మండల వ్యవసాయ అధి�
వర్షాలు ఎలా కురుస్తాయి? ‘సముద్రంలోని నీరు ఎండకు ఆవిరై, మేఘాలుగా మారుతుంది! చల్లగాలి తగిలినప్పుడు ఆ మేఘాలు వర్షిస్తాయి’ అని పాఠశాల స్థాయిలో చదువుకున్నాం. ఈ పాఠంలోని విజ్ఞానం ఆధునిక శాస్త్రవేత్తలు కనుగొన�