రాష్ట్రవ్యాప్తంగా 14 ఎక్సైజ్ స్టేషన్లు 28న ప్రారంభంకానున్నాయి. రంగారెడ్డిలో రెండు, మెదక్ లో ఒక స్టేషన్ను మంత్రి ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న బంజారాహిల్స్, చికడపల్లి, గండిపేట, కొండపూర్
ఎక్సైజ్ శాఖ ద్వారా వేలాది కోట్ల ఆదాయం పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే శాఖకు వనరుల కల్పనను మాత్రం అటకెక్కించింది. ఎక్సైజ్ శాఖ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతూ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కొత్
నగరంలోని వివిధ ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన రూ.3కోట్ల విలువైన 756కిలోల గంజాయితో పాటు 8గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 1234.06కిలోల పాపిస్టన్, 10కిలోల హాషిష్ ఆయిల్, కొకైన్, 10కిలోల గంజాయి చాక్లెట్లు, 6గంజాయి మ�
గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సేవించి చాలా మంది విద్యార్థులు, యువకులు తమ జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. వరంగల్ నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ గంజాయి స్మోకింగ్ విచ్చలవిడిగా పెరిగిపోయింది. పోలీసులు ఎ�