ప్రభుత్వం ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు జీతాలు ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. నెలల తరబడి పనులు చేయించుకుంటూ తగిన వేతనం ఇవ్వకపోవడం ముమ్మాటికీ బానిసత్వానికి సమానమని ఆగ్ర�
రాష్ట్రంలో ప్రభుత్వం అంటూ ఉన్నదా, ఉంటే జాడ చెప్పండి.’ అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. ఎంపికైన ఎక్సైజ్ కానిస్టేబుళ్ల విషయమై పట్టించుకోని ప్రభుత్వ వైఖరిప
మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ని శుక్రవారం తెలంగాణ అబారీ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. డిపార్ట్మెంట్లో గత సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న సీఐ, ఎస్ఐ మినిస�