భద్రాచలంలో శ్రీరామనవమి విధులు నిర్వర్తించే అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించొద్దని, తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ అధికారుల�
నగరంలోని వివిధ ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన రూ.3కోట్ల విలువైన 756కిలోల గంజాయితో పాటు 8గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 1234.06కిలోల పాపిస్టన్, 10కిలోల హాషిష్ ఆయిల్, కొకైన్, 10కిలోల గంజాయి చాక్లెట్లు, 6గంజాయి మ�
బదిలీపై జిల్లాకు వచ్చిన పలువురు ఉన్నతాధికారులు బుధవారం తమ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించారు. డీఆర్డీవోగా సన్యాసయ్య, జిల్లా సంక్షేమాధికారిగా రాంగోపాల్రెడ్డి, జడ్పీ సీఈవోగా వినోద్, డిప్యూటీ సీఈవో న�