నీట్-యూజీ పేపర్ లీకై పరీక్ష రద్దు కావడంతో అభాసుపాలైన కేంద్రం ఈసారి అప్రమత్తమైంది. నీట్ పునః పరీక్ష విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా కఠిన చర్యలకు ప్రయత్నాలు ప్రారంభించింది.
ప్రధాని మోదీ పాలనలో విద్యార్థులు, ఉద్యోగార్థులు పరీక్షలు బాగా రాయాలని కాకుండా, పరీక్ష పేపరు లీక్ కాకుండా, పరీక్ష రద్దు కాకుండా చూడు దేవుడా అని కోరుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నెలలు, సంవత్సరాల పాట�
నీట్-యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష రద్దుపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్నాయి. ఓ ప్రవేశ పరీక్షను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని కేంద్ర ప్రభుత్వం ఉంటే ఎంత? పోతే ఎంత? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్న
నీట్-యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష రద్దు ఉదంతం యావత్తు దేశాన్ని విస్మయానికి గురి చేస్తున్నది. 12 ఏండ్ల బీజేపీ పాలనలో పేపర్ లీకేజీలు నిత్యకృత్యంగా మారాయని, డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ర్టాలు పేపర్ లీకేజీల�
Paper leake in Gujarat | గుజరాత్లో దాదాపు రెండున్నర దశాబ్దాలకుపైగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ.. ఆ రాష్ట్ర విద్యార్థులు, నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్నది. అక్కడ ఎప్పుడు పోటీపరీక్షలు నిర్వహించినా పేపర్ లీక్ కావడం ప�
తిరువనంతపురం: పరీక్షలో ప్రశ్నాపత్రం బదులుగా జవాబు కీ ఇచ్చారు. దీంతో ఆ విద్యార్థి ఎంచక్కా ఆనర్స్ షీటులో ఆ మేరకు జవాబులు రాసి ఇచ్చాడు. ఆ విద్యార్థి జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేసే ప్రొఫెసర్ జరిగిన పొరపా�
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇంటర్ బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. బుధవారం ఇంగ్లీష్ పేపర్ లీక్ అయ్యింది. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు రెండో షిఫ్ట్లో ఈ పరీక్ష జరుగాల్సి ఉంది. �