మాజీ సైనికులు, వారి కుటుంబాలకు ఉచితంగా న్యాయసేవలను అందించాలనే లక్ష్యంతో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ప్రవేశపెట్టిన ‘వీర్ పరివార్ సహాయత యోజన-2025’లో భాగంగా రాష్ట్రంలోని 8 జిల్లా సైనిక్ బోర్�
terrorist attack | ఉగ్రవాదుల దాడిలో ఆర్మీకి చెందిన మాజీ సైనికుడు చనిపోయాడు. ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
గుమ్మిడిదల మండలంలోని అన్నారంలో 261 సర్వేనంబర్ ప్రభుత్వభూమిలో ఎక్స్సర్వీస్మెన్, కోఆపరేటీవ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ పేరుతో ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదని విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు వెల�