పెండింగ్ బిల్లులు చెల్లించాలన్న ప్రధాన డిమాండ్తో తాజా మాజీ సర్పంచులు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వినూత్న నిరసనలకు దిగారు. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా గా
జిల్లాలో పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచ్లు పోరుబాట పట్టినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామా ల్లో పలు అభివృద్ధి పనుల నిమిత్తం ప్రొసీడింగ్లు ఇచ్చి నిధులను కేటాయించిం�
Siricilla | ప్రభుత్వం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తాజా మాజీ సర్పంచులు(Ex-Sarpanchs) సిరిసిల్ల కలెక్టరేట్ ప్రధాన కార్యాలయం( Siricilla Collectorate) ఎదుట ఆందోళన చేపట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అరాచక పాలన కొనసాగిస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. మంగళవారం ఆయన హనుమకొండ జిల్లా శాయంపేటలో మీడియాతో మాట్లాడారు.