పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోట అని, తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి భారీ మెజార్టీ తీసుకురావాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే గూడెం మ�
మెదక్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పాపన్నపేట మండల పరిధిలోని యూసూఫ్పేటలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధ�
నిండు మనస్సుతో ఆశీర్వదించండి... మీలో ఒకరినై సేవకుడిగా పని చేస్తానని మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేటలో పార్టీ శ్రేణుల సమావేశంలో మాజీమంత్రి హరీశ్రావు,
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్, ఎమ్మెల్సీ పి.వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.