ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎంలలో (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) నిక్షిప్తమైన డాటాను తొలగించొద్దని ఎన్నికల సంఘానికి (ఈసీ) సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
EVM | ఈవీఎంల ట్యాంపరింగ్ అనుమానాల నేపథ్యంలో వాటిపై నమ్మకం సన్నగిల్లుతోంది. ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం గెలవడానికి ఈవీఎంల ట్యాంపరింగ్నే కారణమని మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నాయకులు ఇప్పటికే పలు ఆరోపణలు చే
Aditya Thackeray : లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లపై శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు లేకుంటే బీజేపీకి కనీసం 40 సీట్లు కూడా వచ్చేవి కాదని అన్నారు.
ఏపీలో కూటమి గెలుపుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఈవీఎంల ను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించా �