కలెక్టర్ ఛాంబర్లో కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ సమక్షంలో శనివారం రెండో విడుత ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పోటీలో ఉన్న రాజ�
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బ్యాలెట్ యూనిట్ల మొదటి విడుత సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ను శుక్రవారం నల్లగొండ కలెక్టర్ చాంబర్లో అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరి
పారదర్శకంగా ర్యాండమైజేషన్ పక్రియ పూర్తి చేశామని మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ పక్రియ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టా�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేసిన అనంతరం ఈవీఎంలను అసెంబ్లీ కేంద్రాలకు తరలించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలోన�
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా బుధవారం సీయూ, బీయూ, వీవీ ప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ �
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) మొదటి రాండమైజేషన్ కార్యక్రమాన్ని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచం