పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని పైపాడులోని ఒక బూత్లోని ఈవీఎం ప్యాడ్(బ్యాలెట్ యూనిట్)పై ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కారు గుర్తును గుర్తు తెలియని వ్యక్తి మార్కర్ పెన్ను తో గ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) అంటే చోరీ యంత్రాలని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ఆరోపించారు.
పోలింగ్ అధికారులు ఈవీఎంలను, పోలింగ్ మెటీరియల్ను చెక్లిస్ట్ ప్రకారం సరిచూసుకుని, తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా సూచించారు. బుధవారం మ
ఈశాన్య రాష్ట్రంలో మిజోరంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఓటేయడానికి వచ్చిన మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) చీఫ్, ముఖ్యమంత్రి జొరాంతంగకు (CM Zoramthanga) చేదు అనుభవం ఎదురైంది.
ఉత్తరప్రదేశ్లో నాలుగో దశ పోలింగ్ సమయంలో వింత ఘటన జరిగింది. లఖీంపూర్ ఖేరిలోని సదర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడి సాని గ్రామంలో ఈవీఎం మిషన్ మొరాయించింది. ఓటు వేసే బటన్ జామ్ అయిపోయ