అంతర్జాతీయ వేదికపై మోదీ సర్కార్ మరోసారి భారత పరువును పోగొట్టింది. భారత అంతర్గత విషయాలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విదేశాలు జోక్యం చేసుకుంటున్నాయి. రెండు నెలలుగా నిప్పుల కొలిమిని తలపిస్తున�
European Parliament | ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించే తీర్మానానికి యూరోపియన్ పార్లమెంటు మద్దతు పలికింది. ఉక్రెయిన్లో పౌరులే లక్ష్యంగా స్కూళ్లు, దవాఖానలు,
యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో 2024 చివరి నాటికి అన్ని రకాల మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు, కెమెరాల్లో తప్పనిసరిగా ఒకే విధమైన టైప్-సీ చార్జింగ్ పోర్ట్ అందుబాటులో ఉండాలని యూర ప్ పార్లమెంట్ నిర్ధేశించింది.
దుబాయ్: ఏకంగా 2 లక్షల మందికిపైగా కార్మికులు పాలుపంచుకుంటున్న దుబాయ్ ఎక్స్పో నిర్మాణ ప్రదేశంలో ఇప్పటి వరకూ ముగ్గురు మరణించారని, మరో 70 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. తాము ప్రపం