చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, పరిశ్రమ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమం కోసం చేనేత బోర్డును ఏర్పాటు చేసి బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి �
ప్రపంచంలోనే తొలి మరాఠీ భాషా విశ్వవిద్యాలయాన్ని మహారాష్ట్రలోని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ చెప్పారు. మరాఠీని ప్రాచీన భాషగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని తెలిపార