హైదరాబాద్లో మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ను నార్కొటిక్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి పెద్దమొత్తంలో హెరాయిన్, కొకైన్
ట్రాన్స్లొకేషన్.. ఇది అందరికీ తెలిసిన పదమే అయినా చాలా అరుదుగా మాత్రమే వినిపిస్తుంటుంది. మానవ అవసరాల కోసం వృక్షాలను నేలకూల్చాల్సి వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా తొలగించి మరో చోటికి తరలించి ప్రాణం పోస�
బైక్పై వచ్చిన దుండగులు ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తెంచుకొని పారిపోయారు. పంజాగుట్ట ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఎర్రమంజిల్ హిల్టాప్ కాలనీలోని శ్రీనిలయ అపార్టుమెంట్లో నివసించే వి.నీరజ, కిరణ
మున్నూరు కాపులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం లభిస్తున్నదని రాజ్యసభ సభ్యుడు, మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఎర్రమంజిల్లో ఆ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్�