తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని కులాలకు సముచిత న్యాయం చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్లో గౌడసంఘం ఆధ్వర్యంలో ఆదివారం స
గ్రూప్-1 పోస్టుల తుది నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-1 పోస్టుల భర్తీలో 33.33 శాతమే రిజర్వేషన్లు అమలు చేయాల�
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కులాలకు సమన్యాయం చేస్తున్నదని, అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్�
రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తూ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు దక్కిందని టీఆర్ఎస్ నాయకుడు ఎం.ఆనంద్కుమార్ గౌడ్ అన్నారు. జాంబాగ్ డివిజన్ ప�
విజయం, పరాజయం అనేవి ఒకే నాణేనికి రెండు పార్శాల లాంటివి. సమదృష్టి ఉన్నవారికి ఈ రెండిటిలో వైరుధ్యం ఏమీ కనిపించదు. సందర్భాన్ని అనుసరించి మన భావాలను వ్యక్తీకరించడం, మౌనంగా ఉండటం, పరిస్థితులను ఎదుర్కోవాల్సిన