Srisailam | శ్రీశైలం : శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి క్షేత్రంలో ఈ నెల 29న స్వర్ణ రథోత్సవం జరుగనున్నది. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో పెద్దిరాజు ఆలయానికి చెందిన వివిధ విభాగాల అ�
Srisailam Temple | ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రీశైల క్షేత్రంలో శ్రావణమాసోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో డీ పెద్దిరాజు తెలిపారు. ఉత్సవాలపై ఆదివారం ఆయన దేవస్థానం వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. �
Srisailam | భక్తుల సౌకర్యార్థం పలు ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు. జనవరి మూడో తేదీ నుంచి ప్రాత:కాల సేవ ప్రారంభం అవుతుందన్నారు.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రద్దీని బట్టి ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాల్లో మార్పులు చేర్పులు చే�
Srisalam | శ్రీశైలం దసరా మహోత్సవాలు ఈ నెల 15 నుంచి 24 వరకు జరుగుతాయి. మహోత్సవాలకు రావాలని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులకు ఈఓ పెద్ది రాజు ఆహ్వాన పత్రికలు అందజేశారు.
Srisailam | ఈ నెల 15 నుంచి జరిగే శ్రీశైల దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ఏపీ డిప్యూటీ సీఎం- దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను దేవస్థానం ఈఓ పెద్దిరాజు ఆహ్వానించార