తన జీవితం మొత్తం పర్యావరణ పరిరక్షణ కోసం తపిస్తూ.. కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య వంటి గొప్ప పర్యావరణ ప్రేమికుడిని సమాజం కోల్పోవడం చాలా బాధాకరమని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు.
56 ఏళ్ల వాంగ్చుక్ గురువారం నుంచి లేహ్లోని ఫియాంగ్ వద్ద గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. గడ్డకట్టే మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద నిరాహార దీక్ష చేస్తున్న తనను లడఖ్ పరిపాలన యంత్�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలిచిందని పద్మశ్రీ పురస్కార గ్రహీత తిమ్మక్క ప్రశంసించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభ�
మంత్రి కొప్పుల | చిప్కో ఉద్యమ నాయకుడు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, పర్యావరణ వేత్త సుందర్ లాల్ బహుగుణ మృతి చెందడం బాధాకరమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.