Train Derail In Assam | అగర్తల-ముంబై ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్, ఎనిమిది కోచ్లు ఒక పక్కకు ఒరిగిపోయాయి. రైలు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అస్సాంలోని దిబోలాంగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగి
బెంగళూరు: హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ శుక్రవారం తమ రాకెట్ ఇంజిన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన
టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో మంటలు ఎగిసిపడ్డ ఘటన ముంబైలో చోటుచేసుకొన్నది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో టాటా మోటార్స్ స్పందించింది
దేశీయ ద్విచక్ర వాహన విభాగంలో ఒకప్పుడు వెలుగువెలిగిన స్ప్లెండర్ మళ్లీ సరికొత్త అవతారంలో అడుగుపెట్టింది. స్ల్పెండర్ + ఎక్స్టెక్ పేరుతో విడుదల చేసిన ఈ బైకుపై ఐదేండ్ల వ్యారెంటీ
బెంగళూరు, జూలై : ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇటీవల మ్యూజిక్ సేవలను నిలివేసిన గూగుల్….తాజాగా మరో కొత్త నిర్ణయం తీసుకుంది.సెర్చింజన్ లో బుక్ మార్క్స్ ఆప్షన్ ఎత్తివేయనున్నది. సెప్టె�