విలువైన భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికారులే కత్తులు దూసుకుంటున్న పరిస్థితి. సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన వారు.. ఒక విభాగం అధికారులు మరో విభాగం అధికారులపై ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆ
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా బుధవారం ఉదయం 6 నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు జిల్లాలో వివిధ ఎన్నికల ఎన్ఫోర్స్మెంట్ విభాగాల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహించగా.. రూ. 23.92 లక్షల నగదును పట్టుకున్నట్
సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో షెడ్యూల్ వెలువడక ముందే ఎన్నికల సంఘం (ఈసీ) అప్రమత్తమైంది.