తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను ఉపయోగించుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.వెంకట్రావు సూచించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో బుధవారం శ్రీనగర్ కాలనీ�
డోమెంట్ కమిషనర్ ఆదేశాల ప్రకారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో నూతన పూజలు/సేవలు అమలు జరిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు దేవస్థానం ఈవో బానోత్ శివాజీ తెలిపారు.
వచ్చే నెల జరగబోయే మేడారం జాతరకు ట్రస్ట్ బోర్డు మెంబర్లతో దేవాదాయ శాఖ కమిషనర్ కమిటీని నియమించారు. దానికి సంబంధించిన ఉత్తర్వులను తాజాగా కమిషనర్ జారీ చేశారు. ఈ కమిటీలో 14 మంది సభ్యులుగా
srisailam temple | భక్తుల మనోభావాలను కాపాడుతూ.. దేవస్థానం పరిధిలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంపొందించే దిశగా చర్యలు చేపట్టాలని ఏపీ దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్