మాజీ సైనికోద్యోగుల (ఎక్స్-సర్వీస్మెన్) కోటాలో తన తండ్రికి వచ్చిన భూమిని కొందరు కబ్జా చేశారని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మీర్పూర్కు చెందిన మైమూనా బేగం వాపోయారు. శనివారం ఆమె తన భర్త రఫీ, జీపీఏ హోల
కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో మున్సిపల్ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన డబ్బా కొట్టును తొలగించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని టీ ఎస్ ఏ అధ్యక్షుడు ఎన్.ఎం.శ్రీకాంత్ యాదవ్ ఆర్డీఓ కార్యాలయం ఎ
అత్తాపూర్ డివిజన్ పరిధిలోని రాంబాగ్ చిన్న అనంతగిరి శివాలయం మధ్యన ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలంటూ బుధవారం స్థానికులు ధర్నా నిర్వహించారు. హైదర్గూడ, ఉప్పర్పల్లి, అత్తాపూర్ ప్రాంతా�