సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో జీఎమ్మార్ వెంచర్లోని ఖాళీ స్థలంలో బీడీఎల్, ఓడీఎఫ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు కడీలను పాతి అక్కడే టెంట్లు వేసి కూర్చున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంచర్ యజమాని మనుషులు, బౌ�
రాజు తలిస్తే దెబ్బలకు కొదువ అన్నట్లు హెచ్ఎండీఏ అధికారులు వ్యవహారిస్తున్నారు. తెలియక తప్పు చేసిన సామాన్యుడిని ముప్పు తిప్పలు పెట్టే... ప్రభుత్వ యంత్రాంగమే తప్పటడుగులు వేసేందుకు సిద్ధమైంది.
ఖాళీ స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసిన ఓ మహిళతో పాటు మరో ఐదుగురిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డీసీపీ సురేశ్కుమార్ వివరాలు వెల్లడించారు. ఉప్పుగూడలో నివాసముండే స�
కరీంనగర్ కలెక్టరేట్ ఎంట్రెన్స్ వాహన పార్కింగ్కు అడ్డాగా మారిపోయింది. ప్రధాన ద్వారం ఎదుట నో పార్కింగ్ బోర్డులు, బ్యానర్లు ఉన్నా వాహనదారులు ఇష్టారాజ్యంగా వెహికిల్స్ పార్క్ చేస్తుండగా, లోపలికి వె�