గిరిజన కుటుంబాలలో అర్హులైన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఐటీడీఏ ఏపీవో డేవిడ్రాజ్ అన్నారు. ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనుల నుంచి వినతులు స�
కేంద్రస్థాయి లో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, ఉపాధి, ప్రత్యేక పైలట్ పథకా ల్లో పని చేస్తున్న ‘స్కీం’ వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు న�