సీపీఎస్ ఉద్యోగులను కాంగ్రెస్ సర్కారు దగా చేస్తున్నా ఉద్యోగ సంఘాల నాయకులు మౌనం వహించడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. వారి తీరుపై సగటు ఉద్యోగుల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఇంత అన్యాయం జరుగుతున్�
కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో పని చేస్తున్న తమకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు డిమాండ్ చేశారు. మూడు నెలల నుంచి కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదని �
విద్యుత్ ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం (డీఏ)ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (1535) నాయకులు కోరారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో పాండురంగాపురం సెంటర్లో రాష్ట్ర అధ్యక్షుడు