సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా గిరి శ్రీనివాస్రెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. వైస్ ప్రెసిడెంట్లుగా నవీన్ కుమార్, లావణ్య లత విజయం సాధించారు.
వరంగల్ తహసీల్దార్ ఎం డీ ఇక్బాల్పై దాడి ఘటనలకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెవిన్యూ సర్వీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ట్రెసా) నాయకులు డిమాండ్ చేశారు.
Vinod Kumar | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని రాష్ట్ర ప్రణాళికా సంఘం
ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ క్యాలెండర్-2023
ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఒప్పుకున్న డిమాండ్లను పరిస్కరించాల్సిందే అని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టారు. గురువారం సాయంత్రం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు మంత్రివర్గ ఉపసంఘంతో...
ఇచ్చిన మాట తప్పని మనసున్న గొప్ప మనిషి సీఎం కేసీఆర్ అని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మార్త రమేశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన మూడో లక్ష్యమైన నియామకాల విషయంలో సీఎం కేసీఆర్