ఉద్యోగులకు రావాల్సిన వివిధ రకాల అలవెన్స్లు ప్రభుత్వం ఇవ్వకపోవడంపై ఉద్యోగులు మండిపడ్డారు. ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవోస్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పిలుపు �
ఉస్మానియా దవాఖానలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న పేషెంట్ కేర్ ఉద్యోగులకు గత నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో రెండవ రోజు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు గురువారం తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్ సోర్�
రాజకీయాలలో ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చెప్పటం నాయకులకు సర్వసాధారణం. అధికార ప్రయోజనాల కోసం వారట్లా మాట్లాడటానికి ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. అయినప్పటికీ కొన్ని విషయాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగు