ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాలు మాని, ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలుచేయాలని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో ట
ఈ నెల 17 నుంచి నూతన ఈహెచ్ఎస్ (ఉద్యోగుల ఆరోగ్య పథకం) అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించినా, దవాఖానల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వాస్తవంగా నగదు రహిత (క్యాష్లెస్) వైద్యం అందడమే లేదని తెలంగాణ