ఎల్లారెడ్డిలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? అని స్పీకర్ పోచారం ప్రజలను అడిగారు. అవినీతి నాయకులకు ఓటెయ్యొద్దని సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం�
ఎల్లారెడ్డి పట్టణంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు జనం అశేషంగా తరలివచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి జాజాల సురేందర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి ప్రజలు
CM KCR | గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేడు(బుధవారం) పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో దఫా నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలకు హాజరుకానున్నారు. ఏకబిగిన మూడు నియోజకవర�
ఎల్లారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా జాజాల సురేందర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు లింగంపేట్ మండలం నల్లమడుగు గ్రామంలో ఉన్న తల్లి హనుమవ్వకు సతీమణి భార్గవితో కలిసి పాదాభివందనం చేసి ఆశీర్�
పోడు భూములకు పట్టాలు పొందిన గిరిజనులు తమ భూములను అమ్ముకోవద్దని.. పంటలు సాగు చేసి అభివృద్ధి చెందాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని మాలోత్ సంగ్యానాయక్తండాలో పోడు భూముల గిరిజ�
దేశంలోనే ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి అని, సీఎం కేసీఆర్ జనరంజక పాలన సాగిస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట�