భూములు ఇచ్చేది లేదని బాధితులంతా తెగేసి చెబుతున్నా.. ప్రభుత్వం మాత్రం భూసేకరణ విషయంలో అడుగులు వేస్తోంది. ముందుగా బాధితులతో చర్చలు జరిపి, వారి అభ్యంతరాలను స్వీకరించాల్సిన ప్రభుత్వం..
నగరంలోను మొట్టమొదటగా నిర్మించదలిచిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు బాలారిష్టాలు వీడటం లేదు. ఓవైపు రక్షణ శాఖ భూములిచ్చిందని అధికారులు చెబుతున్నా... ప్రైవేటు ఆస్తుల సేకరణ అత్యంత క్లిష్టంగా మారింది. ఇ�
ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు బాధితులపై ఒత్తిడి పెరుగుతోంది. భూసేకరణ, ప్రాజెక్టు వెడల్పు తగ్గింపు, పరిహారం విషయంలో స్పష్టత రానంత వరకు ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదంటూ బాధితులు తేల్చి చెబుతుండటంతో.