ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు నార్త్ సిటీ జనాలకు శాపంగా మార్చేసింది కాంగ్రెస్ సర్కారు. బహుళ ప్రయోజనాలతో ప్రజల సహకారంతో సజావుగా చేపట్టాల్సిన ప్రాజెక్టును కాస్తా వివాదస్పదం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడ�
రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆస్తులు కోల్పోతున్నవారికి నష్టపరిహారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో బాధితులు న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు.
నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చే ఎలివేటెడ్ కారిడార్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకే ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న భూములకు, వేర్వేరు రకాల పరిహార విధానాల�
భూములు ఇచ్చేది లేదని బాధితులంతా తెగేసి చెబుతున్నా.. ప్రభుత్వం మాత్రం భూసేకరణ విషయంలో అడుగులు వేస్తోంది. ముందుగా బాధితులతో చర్చలు జరిపి, వారి అభ్యంతరాలను స్వీకరించాల్సిన ప్రభుత్వం..
నగరంలోను మొట్టమొదటగా నిర్మించదలిచిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు బాలారిష్టాలు వీడటం లేదు. ఓవైపు రక్షణ శాఖ భూములిచ్చిందని అధికారులు చెబుతున్నా... ప్రైవేటు ఆస్తుల సేకరణ అత్యంత క్లిష్టంగా మారింది. ఇ�
ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు బాధితులపై ఒత్తిడి పెరుగుతోంది. భూసేకరణ, ప్రాజెక్టు వెడల్పు తగ్గింపు, పరిహారం విషయంలో స్పష్టత రానంత వరకు ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదంటూ బాధితులు తేల్చి చెబుతుండటంతో.