విద్యుత్తు ఉద్యోగులకు గౌరవప్రదమైన వేతన సవరణ చేయడం పట్ల విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డిలకు అసోసి�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ విద్యుత్తు ఉద్యోగులు 72 గంటల సమ్మెకు దిగడంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. దేశ వ్యాప్తంగా చేపట్టిన మహాధర్నాలో సోమవారం విద్యుత్ ఉద్యోగులు పాల్గొన�
విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతన సవరణను అమలు చేస్తూ, ఇతర భత్యాలను చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు కార్మిక సంఘం(టీఆర్వీకేఎస్) నేతలు కోరారు. ఈ మేరకు శుక్రవారం విద్యుత్తు సౌధల�