Brahmotsavams Arrangements | బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమలలోని అన్ని గదులలో మరమ్మతు పనులను పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆదేశించారు.
నగరంలోని గోదాంగడ్డలో అధునాతన హంగులతో దోభీఘాట్ రూపుదిద్దుకున్నది. కులవృత్తులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ పట్టణాల్లో మోడ్రన్ దోభీఘాట్ల నిర్మాణానికి శ్రీకా
మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్య ధోరణి తగదని, ఎవరైనా అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బీ గోపి అధికారులను హెచ్చరించారు.