రామగుండంలో కొత్తగా నిర్మించతలపెట్టిన థర్మల్ పవర్ప్లాంట్ విషయంలో జాయింట్ వెంచర్ విధానానికే రాష్ట్ర సర్కారు సై అన్నది. విద్యుత్తు ఉద్యోగులు, కార్మికులు ఎంతగా వ్యతిరేకించినా సింగరేణి సంస్థతో జట్టు
విద్యుత్తు ఉద్యోగులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపు హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు చట్టానికి చేయనున్న సవరణలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఎక్సైజ్శాఖ మంత్రి
తెలంగాణొచ్చింది.. తెల్లగోలుగా బతుకుతున్న. నేనొక్కన్నే కాదు.. నాతో పాటు రాష్ట్రంలున్న 23 వేల మంది కరెంటు కార్మికులు తెలంగాణొచ్చినంక తెల్లగోలుగ బతుకుతున్నరు. తెలంగాణ రాకముందు సిమ్మసీకట్ల మగ్గిన మా జీవితాల�
విద్యుత్తు ఉద్యోగుల సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఖైరతాబాద్, ఆగస్టు 7: కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్
మంత్రి జగదీష్ రెడ్డి | పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో విద్యుత్ ఉద్యోగులు విధిగా పాల్గొనాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశించారు.