ఇక వీల్చైర్పై ప్రయాణించే దివ్యాంగులు, పేషెంట్లు కూడా తేలిగ్గా ర్యాంపు ద్వారా ఆర్టీసీ బస్సులోకి ఎక్కవచ్చు. వారే ర్యాంపు పైనుంచి తేలిగ్గా దిగవచ్చు. ఇస్నాపూర్లో రాష్ట్ర కండర క్షీణత వ్యాధి బాధిత సంఘం రా�
టీజీఎస్ఆర్టీసీ ఈ సంవత్సరం ప్రథమార్ధంలో హైదరాబాద్లో మరో 286 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. మే నాటికి డిమాం డ్ ఉన్న మార్గాల్లో ఈ బస్సులను అందుబాటులోకి తేనున్నది. ప్రస్తుతం నగరంలో స
పర్యావరణా న్ని కాపాడేందుకు ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నా రు. నిజామాబాద్ బస్టాండ్లో ఎలక్ట్రికల్ బస్సులను ఆయన శుక్రవారం ప్రారంభించారు.