దుర్గాపూర్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకే కరోనా వైరస్ కేసులు పెరిగేలా కాషాయ పార్టీ వ్యవహరించిందని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రం న
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిన మూడు దశల పోలింగ్ ను ఒకేసారి చేపట్టాలని కోరుతూ పాలక టీఎంసీ నేతలు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వినతి పత్రం సమర్పించారు. బెంగాల
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ 200కుపైగా స్ధానాల్లో గెలుపొంది అధికార పగ్గాలు చేపడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ లో బీజేపీ మాత్రమే చొరబాట
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్ లో బుధవారం కమర్హాటీ పోలింగ్ బూత్ నెంబర్ 107లో బీజేపీ ఏజెంట్ మరణించారు. ఏజెంట్ ఆకస్మిక మరణంపై ఈసీ నివేదిక కోరింది. ఏజెంట్ గా కూర్చున్న అ�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాత్రి ఏడు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలను ఈసీ నిషేధించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీ కొవిడ్-19ను వ్యాప్తి చేస్తోందని సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి కనీసం 70 స్ధానాలు కూడా రావని అన్నారు. బెంగ�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు దశల పోలింగ్ ముగిసిన తర్వాత సీఎం, తృణమూల్కాంగ్రస్ అధినేత్రి మమతా బెనర్జీలో అలజడి నెలకొందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీదీలో ఓటమి భయం కనిపిస్తో
కోల్కతా : దీదీ ముఖంలో ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఓటమి భయంతో బెంగాల్లో హింసను ప్రేరేపిస్తూ రిగ్గింగ్కు పాల్పడుతున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్ర�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ హింసాత్మకంగా మారడంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కాషాయ పార్టీని టార్గెట్ చేసింది. కూచ్బెహర్లో సీఆర్పీఎఫ్ కాల్పుల్లో ఐదుగురు మరణించి�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొన్న సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ తన అభిమాని పట్ల దురుసుగా వ్యవహరించారు. సెల్ఫీ తీసుకునేందుకు ముంద�
కోల్కతా : అసెంబ్లీ ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్కు తృణమూల్ కాంగ్రెస్ నుంచి విముక్తి లభిస్తుందని యూపీ సీఎం, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ యోగి ఆదిత్యానాథ్ అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం�
చెన్నై : కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో చికిత్స పొందుతున్న డీఎంకే ఎంపీ కనిమొళి మంగళవారం పీపీఈ కిట్ ధరించి చెన్నైలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కరోనా రోగులు పల�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ఉద్రిక్తతల నడుమ సాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ ఆరంభాగ్ అభ్యర్ధి సుజాత మొండల్పై మహల్లాపరలోని 263వ పోలింగ్ కేంద్రం వద్ద దాడి జరిగింది. బీజేప
గువహటి : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం అసోంలో పర్యటించాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన పర్యటన రద్దయింది. ప్రతికూల వాతావరణంతో పర్యటన రద్దు చేసుకున్న �