ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హమీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపు రద్దు చేసేలా, ఎన్నికల గుర్తులు ఫ్రీజ్ చేసేలా ఈసీకి �
రాజకీయ పార్టీలు ఎన్నికల గుర్తులను తమ ఆస్తిగా భావించరాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది. పార్టీ పనితీరు నాసిరకంగా తయారైతే గుర్తును కోల్పోవాల్సి రావచ్చని నొక్కిచెప్పింది.
Eknath Shinde | ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూటమి ఎన్నికల కమిషన్కు మరో మూడు గుర్తులను ఎంపిక చేసి పంపింది. శివసేన పార్టీ రెండువర్గాలు విడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్ధవ్ వర్గం, ఏక్నాథ్ షిండే వర�