ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాల యంత్రాంగాలు ఆ పనిలో నిమగ్నమయ్యాయి. వారం పది రోజుల నుంచి ఏర్పాట్లను ముమ్మరం చేసిం�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి ‘ఇంటి నుంచే ఓటు’ (ఓట్ ఫ్రం హోం) సదుపాయం అందుబాటులోకి రానున్నది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకునిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ నెల 3 నుంచి 6 వరకు హోమ్ ఓటింగ్ న
వేసవి తీవ్రత, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని, వివిధ వర్గాల వారి అభ్యర్థన మేరకు లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం �
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నగరంలో 144 సెక్షన్ను విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా లైసెన్స్ ఆయుధాలు తీసుకెళ్లడం, కొత్త లైసెన్స్ జారీ చేయడం,
పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టింది. ఇప్పటికే పలు శాఖల్లో బదిలీలు జరగగా, ఇప్పుడు జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు,