జిల్లాల గ్రీవెన్స్ కమిటీలను సమావేశపరిచి నిబంధనల మేరకు హేతుబద్ధమైన ఎన్నికల కేసులను సత్వరమే పరిషరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు.
మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ ఎన్నికకు సంబంధించిన వ్యవహారంలో నాంపల్లి కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నమోదైన పోలీసు కేసును కొట్టేయాలని కోరుతూ 2018లో ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు హైకోర్�
రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ గత శాసనసభ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ను ట్యాంపరింగ్ చేశారంటూ ఇటీవల తీర్పు చెప్పిన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కేసుల (స్పెషల్) కోర్టు జడ్జి కై జయకుమార్పై హై�