పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎన్నికల పరిశీలకుడు కోల్టే అన్నారు. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శుక్రవారం మండలంలో ఆకస్మికంగా పర్యటించిన ఆయన పలు గ్ర�
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మద్యం ప్రవాహంతోపాటు మాదకద్రవ్యాల సరఫరాను అడ్డుకునేందుకు అడుగడుగునా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్ వెల్లడించారు. రాష్ట్రంలో
సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని నాలుగు లోక్ సభ స్థానాల్లో ఎన్నికల సందడి షురూ అయ్యింది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల దిశగా సమాయత్తమవుతుండడంతో త్వరలో ప్రచార క
కట్టుదిట్టమైన భద్రతతో ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గట్టి భద్రత మధ్య ఓట్ల లెకింపు కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) స్ట్రాంగ్�
ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని, నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించరాదని మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ నెల 3 రాష్ర్టానికి రానున్నది. మూడు రోజుల పర్యటనలో భాగంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్�