విద్యా బోధనలో కృత్యాధార బోధన, ప్రయోగాత్మక బోధన అనే రెండు పద్ధతులు చాలా కీలకం. అయితే, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కృత్యాధార బోధన మాత్రమే జరుగుతోంది. ప్రయోగాత్మక బోధన జరగడం లేదు. అయితే, ప్రయోగా
టీచర్లు పాఠాలెలా చెబుతున్నారు.. వసతులెలా ఉన్నాయన్న విషయాలపై విద్యాశాఖ ఆరా తీయనున్నది. రాష్ట్రంలో 1.11లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో 2 శాతం అంటే 2వేల మంది టీచర్లు మొత్తం 24,146 బడుల్లో తనిఖీలు చేపట్ట�
ఎన్నికలకు ముందు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, తమకు మినిమం టైం స్కేల్ ఇవ్వడంతోపాటు.. సర్వీసులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ- సమగ్ర శిక్షలో వివిధ హోదాలో పనిచేసే ఉద్యో�
రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు విద్యాబోధన జరుగుతున్నది. ఈ పాఠశాలలో సుమారు 80మంది విద్యార్థులు చదువుతుండగా పాఠాలు బోధించేందుకు మాత్రం ఇద్దరే ఉపాధ్య�