టెట్ షెడ్యూల్ విషయంలో స్పష్టత కొరవడింది. ప్రభుత్వమే పరస్ప ర విరుద్ధమైన ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వంలో సమన్వయం కొరవడింది. టెట్ను ఏటా రెండుసార్లు నిర్వహిస్తామ ని, జూన్లో ఒకసారి, డిసెంబర్లో మరోసారి
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలకు సంబంధించి జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. బుధవారం రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు.
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగగా.. బుధవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకట�
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కార్యదర్శి సురేంద్రమోహన్ను బదిలీ చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని పేర్కొన్నది.