దళితుడిని గౌరవించింది సీఎం కేసీఆరేనని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. తనను ఉన్నత విద్యామండలి చైర్మన్గా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని, ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని
టీఎస్ లాసెట్, పీజీలాసెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాల వివరాలను వెల్లడించారు. ఫలితాల్లో మొత్తం 80.21% విద
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ నెలలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రతి పరీక్షాకేంద్రంలో పూర్తిస్థాయి సిట్టింగ్ స్కాడ్ (అబ్జర్వర్)ను నియమించాలని నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ, పదో
కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్ 202324)కు ఈ నెల 12 నుంచి జూన్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి తెలిపారు. ఆలస్య రుసుముతో జూన్ 20 వరకు దరఖాస్తు న