ఏరువాక పౌర్ణమిని రైతులు ఘనంగా జరుపుకొన్నారు. శనివారం వికారాబాద్, మోమిన్పేట, మర్పల్లి, ధారూరు, బంట్వారం, కోట్పల్లి, నవాబుపేట మండలాల్లోని రైతులు పశువులకు రంగులు అద్ది, అందంగా ముస్తాబు చేశారు.
అది ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్. వేలాది మంది రైతులు తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలిస్తుంటారు. దీంతో నిత్యం రద్దీగా ఉంటుంది. అన్నదాత సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి �
అందరికీ అన్నం పెట్టే అన్నదాత కుటుంబాన్ని గౌరవించుకునేలా, పాడి, వ్యవసాయ పశువులతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసేలా కరీంనగర్ మారెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఎడ్లబండితో కూడిన రైతు విగ్రహం ప్రత్యేక ఆకర్