ప్రసార సేవల నియంత్రణ బిల్లుపై కేంద్రం వెనక్కు తగ్గింది. ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న ముసాయిదాపై డిజిపబ్, ఎడిటర్స్ గిల్డ్ వంటి సంస్థల నుంచి అభ్యంతరాలు వచ్చాయి.
ఎన్నికల్లో పాత్రికేయ విధులను నిర్వహించేవారికి రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్ (ఈసీ)ని ఎడిటర్స్ గిల్డ్ కోరింది. వృత్తిపరమైన విధులను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని,
జాతుల మధ్య వైరంతో గత ఐదు నెలలుగా అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్కు కేంద్ర ప్రభుత్వం అదనంగా 400 మంది బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ జవాన్లను తరలించింది. సీ 130జే, ఏ 321 ఎయిర్క్రాఫ్ట్లలో వీరిని తరలించినట్టు