అనిల్ అంబానీకి చెందిన మరో రూ.3 వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). బ్యాంకులను మోసం చేసిన కేసులో మనీలాండరింగ్ జరిగిందంటూ ఆరోపిస్తున్న ఈడీ.. తాజాగా అనిల్ అంబానీ,
కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణ సైలీ ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) చేసిన దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం సహా కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్న బ్యాంక్ ఖాతాలు లభించాయ�