Manish Sisodia | ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న ఈడీ వాదనను న్యాయస్థానం ఈ సందర్భంగా తోసిపుచ్చింది.
ఎంబీఎస్ జువెల్లర్స్ ఎండీ సుఖేశ్ గుప్తాను ఈడీ అధికారులు 9 రోజులు కస్టడీకి తీసుకున్నారు. సుఖేశ్ గుప్తాను 14 రోజుల కస్టడీకి కోరుతూ ఈ నెల 20వ తేదీన ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు
Sanjay Raut | పత్రాచాల్ భూ కుంభకోణంలో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కస్టడీని ప్రత్యేక కోర్టు ఈ నెల 8 వరకు పొడిగించింది. కస్టడీ ఇవాళ్టితో ముగియనుండగా.. ఈడీ ఆయనను పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరుచగా.. కస్�
న్యూఢిల్లీ : ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 13 వరకు ఆయనను కోర్టు ఈడీ కస్టడీకి ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, విచారణ అనంతరం వచ్చిన అనంతరం సత్యేందర్ జైన్ ఆరోగ్యం