ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో పొదుపు మంత్రాన్ని జపిస్తున్న టెక్ కంపెనీలు తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించుకుంటున్నాయి. 2024 ప్రథమార్థంలో లేఆఫ్ల ద్వారా వేల మంది టెకీ
సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమవుతుందా అని కార్పొరేట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం అమెరికా ఆర్థిక మాంద్యం అంచున ఊగిసలాడుతున్నది. అమెరికా ఆర్థిక మాంద్యం భయంతోనే సోమవారం స్టాక్ మ�
ఆర్థిక మాంద్యం, మారుతున్న టెక్నాలజీ, పరిశ్రమ అవసరాలు, సంక్షోభ పరిస్థితులు వెరసి సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, ఈ-కామర్స్ తదితర రంగాల్లో పనితీరులో కొత్త పోకడలు పెరుగుతున్నాయి.
ఆర్థిక మాంద్యం భయాలు దేశీయ స్టార్టప్లను వదలడం లేదు. మాంద్యంతో ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు వేలాది మంది సిబ్బందిని తొలగించగా..తాజాగా స్టార్టప్లు వేలాది మందికి ఉద్వాసన పలికాయి.
ఆర్థిక మాంద్యం భయాల నడుమ బహుళజాతి కార్పొరేట్ సంస్థలు వేలల్లో ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటాలు ఇప్పటికే చాలా మందిని తొలగించగా....