Bibek Debroy: ఆర్థిక సలహా మండలి చైర్మెన్ బిబేక్ డెబ్రోయ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఆయనో గొప్ప పండితుడు అని పేర్కొన్నారు. ఆర్థికశాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయం, ఆధ్యాత్మికత లాంటి భిన్�
Hindu Population: భారత్లో మెజారిటీగా ఉండే హిందువుల జనాభా తగ్గిపోయింది. 1950 నుంచి 2015 మధ్య కాలంలో ఆ జనాభా 7.81 శాతం పడిపోయింది. మరో వైపు దేశంలోని మైనార్టీల సంఖ్య మాత్రం పెరిగినట్లు ప్రధానికి చెందిన ఎకనామిక్ అడ్�
Constitution | దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ వివేక్ దెబ్రాయ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ పత్రికలో రాసిన ఆర్టికల్ చర్చనీయాంశంగా మారింది.
భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధిచెందాలన్న విధాన నిర్ణేతల ఆకాంక్షలు వాస్తవరూపం దాల్చినా, తలసరి ఆదాయం 3,472 డాలర్లకు (దాదాపు రూ.2.80 లక్షలు) చేరుతుందని, అయినా భారత్ను మధ్యాదాయ దేశంగానే గుర్తిస�